బుట్ట రేణుక ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

62చూసినవారు
బుట్ట రేణుక ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
ఎమ్మిగనూరు పట్టణంలోని నక్ష్బంధీయ మజీద్ లో గురువారం వైసీపీ మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకని ఫ్యాను గుర్తుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, జామియా మజీద్ ప్రెసిడెంట్ ఖాసీం బేగ్ 16 వార్డు కౌన్సిలర్ వహీద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్