అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధం

53చూసినవారు
అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధం
ఆదోని ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ అన్నారు. ఆదోనిలోని సమితి కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫారుఖ్ షుబ్లీ నిజమైన రాయలసీమ సేవకుడని, ఆయనను అవమానించేలా కొందరు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడద్దన్నారు.

సంబంధిత పోస్ట్