పౌర సరఫరాల గోదాం పాయింట్ తనిఖీ

77చూసినవారు
పౌర సరఫరాల గోదాం పాయింట్ తనిఖీ
ఆదోని పౌర సరఫరాల గోదాం పాయింట్ ను మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గోదాంలో ఉన్న రేషన్ నిల్వ, రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇందులో తహశీల్దారు శివరాముడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్