చిరుత పులి దాడిలో మాజీ ఉప సర్పంచ్ మృతి

2880చూసినవారు
చిరుత పులి దాడిలో మహిళ మృతి చెందింది. నంద్యాల జిల్లా మహానంది సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరున్ బి కట్టెల కోసం అడవి ప్రాంతంలో వెళ్లినప్పుడు చిరుత పులి దాడిలో మృతి చెందిందని వారి బంధువులు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. చలమా రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డిఆర్ఓ రాజు ఘటన స్థలానికి చేరుకొని బుధవారం విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్