మద్యం సీసాలో బల్లి (వైరల్ వీడియో)

62చూసినవారు
తమిళనాడులోని కడలూరు జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొలంచినాథన్ అనే రైతు కొనుగోలు చేసిన మద్యం సీసాలో చనిపోయిన బల్లి బయటపడింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విక్రయించే మద్యం సురక్షితం కాదు.. పౌరులను చంపాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తోందని.. ఇందులో సగం మద్యం తాగానని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి.

సంబంధిత పోస్ట్