వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి: అఖిల ప్రియ

2242చూసినవారు
వాలంటీర్లపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిల ప్రియ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తామని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. వాలంటీర్లను తీసేయబోమని స్పష్టం చేశారు. అవసరమైతే వాలంటీర్లకు ఇంకా జీతాలు పెంచుతామని చెప్పారు. ప్రమోషన్లు ఉంటాయని, ప్రభుత్వం నుంచి మెరుగైన స్కీములు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్