కర్నూలు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థిగా పంచ లింగాల కురువ నాగరాజు ని టిడిపి అధినాయ కత్వం ప్రకటించడంతో ఆలూరు లో టిడిపి నాయకులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ శుక్రవారం లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి పార్టీ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మొదటి గెలుపుగా అభివర్ణిం చారు.