![](https://media.getlokalapp.com/cache/5a/48/5a480aaaf2bdc583fa18b36ef1fb3430.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
వీధిలైట్లు వేయించిన జనసైనికుడు హనుమేష్
శనివారం ఆస్పరి మండలం హాలిగేరా గ్రామం లో పీర్ల పండుగ ఉన్నందున కొన్ని విధుల్లో వీధి లైట్లు లేనందున గ్రామ ప్రజలు వచ్చి ఎన్నిసార్లు అధికారులకు వీధి లైట్లు సమస్యను చెప్పిన పట్టించులేదని వాపోయారు. వాళ్ళ సమస్యను తెలుసుకున్నజనసైనికుడు హనుమేష్ వెంటనే పంచాయతీ సెక్రటరీ తో మాట్లాడి వీధి లైట్లు వేపించడం జరిగింది. లైట్లు వెలగడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.