ప్రశాంతంగా ముగిసిన మొహరం వేడుకలు

68చూసినవారు
ప్యాపిలి పట్టణంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు పీర్ల ఊరేగింపు ప్రారంభమైంది. దారి పొడవునా భక్తులు పీర్ల స్వాములకు చక్కెర చదివింపులు సమర్పించారు. బందేనవాజ్ పీర్లు సవారి అనంతరం సాయంత్రం 5 గంటలకు పీర్లు ఏటికి వెళ్లే కార్యక్రమం ప్రారంభం కాగా యువకులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. 14 పీర్ల చావిడీలలో కొలువైన పీర్ల ఊరేగింపు ప్రధాన వీధుల మీదుగా శోభా యమానంగా సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్