గుండాల ఆలయానికి పునర్‌వైభవం

1093చూసినవారు
శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిన గుండాల ఆలయానికి పునర్‌వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. డోన్ మండలంలోని గుండాల గ్రామంలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన తితిదే కల్యాణ మండపాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్