యువకులను కర్రతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే: వైసీపీ

80చూసినవారు
డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని వైసీపీ విమర్శించింది. పంచాయతీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో చితకబాదారని వీడియో షేర్ చేసింది. రూ.10 లక్షలు కట్టాలంటూ ఇద్దరికీ హుకుం జారీ చేసినట్లు వైసీపీ ఆరోపిస్తుంది. ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్