రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

21412చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గూడూరు మండలం కె. నాగలాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని మార్కాపురం స్టేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ పీరా వలి(45) మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దకొట్టాలకు చెందిన పీరావలి కర్నూలులో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్ పై బయలుదేరాడు. కోడుమూరు నుంచి కర్నూలుకు వస్తున్న ఆల్విన్ లారీని మార్కాపురం స్టేజీ వద్ద ప్రమాదవశాత్తూ పీరావలి ఢీకొట్టడంతో మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్