ఎమ్మెల్యేలు, ఎంపీని కలిసిన కర్నూలు మున్సిపల్ కమిషనర్

52చూసినవారు
ఎమ్మెల్యేలు, ఎంపీని కలిసిన కర్నూలు మున్సిపల్ కమిషనర్
కర్నూలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రవీంద్రబాబు కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కలిశారు. శుక్రవారం మాదవీ నగర్లోని ఎమ్మెల్యే నివాసంలో గౌరు చరితకు పూలబోకే అందించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు ఎంపీ వ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలను వారివారి నివాసాల్లో కలిశారు.

సంబంధిత పోస్ట్