గూడూరులో నలుగురు కానిస్టేబుళ్ల బదిలీ

1541చూసినవారు
గూడూరులో నలుగురు కానిస్టేబుళ్ల బదిలీ
గూడూరు పోలీసుస్టేషన్ కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ మంగళవారం ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ మధుశేఖర్, సునీత, లోకేష్, మధుగోపాల్ ను ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. వీరంతా సొంత మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల నిబంధనల మేరకు నియోజకవర్గంలో విధులు నిర్వహించకూడదు. ఎస్పీ ఆదేశాల మేరకు రిలీవ్ చేసినట్లు ఎస్సై హనుమంతయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్