గుడిపాడులో ముమ్మరంగా వైసీపీ ఎన్నికల ప్రచారం

566చూసినవారు
పేదల ఆర్థికాభిృద్ధే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని కోడుమూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్, కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం గూడూరు మండలం గుడిపాడు,పెంచికలపాడులో మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కొత్తకోట ప్రకాష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతికి అవకాశం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్