100 కుటుంబాలు టిడిపిలో చేరిక
కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామంలోని తలారిపేట, ఎస్సీ కాలనీలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టి. జగదీష్, కదిరి సుబ్బన్న, తలారి నవీన్, గోదా రాజేష్ తో పాటు 100 కుటుంబాలు బుధవారం టిడిపిలో చేరారు. వారికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బోధ సురేంద్ర, ధార శేఖర్, బి ప్రశాంత్, ఎన్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.