కొలనుభారతిలో నేడు వసంత పంచమి వేడుక
రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రంలో బుధవారం అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలను బుధవారం వైభవంగా చేరుకొని ఉన్నాయి. ఈ వేడుకను పురస్కరించుకొని విచ్చేయు భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు సిద్ధం చేశారు. అలాగే శ్రీశైల దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు దేవస్థానం ఈవో రానున్నారు.