వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

53చూసినవారు
వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలులోని సీ క్యాంప్ లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా శనివారం కోరారు. 2024-25విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ వసతి గృహంలో 100మంది విద్యార్థులకు వసతి కల్పించడం జరుగుతుందన్నారు. 3వతరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్