ఒలంపిక్ స్ఫూర్తితో పతకాలతో ముందడుగు వేద్దాం: కలెక్టర్, ఎస్పీ

80చూసినవారు
ఒలంపిక్ స్ఫూర్తితో విద్యార్థులు పతకాలకు ముందడుగు వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ కోరారు. శనివారం జిల్లా ఒలంపిక్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపిక్ రన్ ను మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. నగరంలోని ఐదు ప్రధాన కూడల నుంచి ప్రారంభమై కర్నూలు అవుట్డోర్ స్టేడియానికి చేరుకోవడంతో రన్ ముగిసిందని జిల్లా ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్