సుంకేశ్వరి గ్రామ ప్రజలు డయేరియాపై అప్రమత్తంగా ఉండాలి

55చూసినవారు
మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో 40 మందికి వాంతులు, వీరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని, ఇందులో 3 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడిందని, దీనిపై గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి సూచించారు. సోమవారం రాఘవేంద్రరెడ్డి సుంకేశ్వరిలో పర్యటించారు. తాగునీటిని వేడి చేసుకొని తాగాలని, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని, అలాగే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్