మంత్రాలయంలో ఎన్నికల ప్రచారం
టీటీడీ సభ్యులు సీతారామిరెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయంలోని వాల్మీకి విగ్రహం వద్ద నుంచి వైఎస్సార్సీపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు ప్రియాంక రెడ్డి, అనుషమ్మ, కుమారి, వీణమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు పెట్రోలు బంక్ శీనన్న నేతృత్వంలో ఇంటింటికీ వెళ్లి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను వివరించి 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి, ఎంపీ బీవై రామయ్యకు ఓటు వేయాలని కోరారు.