ప్రభుత్వాలు మారిన రోడ్లు మారవా: సిపిఎం

65చూసినవారు
ప్రభుత్వాలు మారినా, ప్రధాన రహదారి పరిస్థితి ఇంతేనా? అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. నాగేశ్వరరావు, నాయకులు పిక్కిరి సాహెబ్ అన్నారు. బుధవారం నందికొట్కూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారిని సిపిఎం బృందంతో కలిసి పరిశీలించారు. నాగేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నత అధికారులు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని హెచ్చరించారు, లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్