చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం

55చూసినవారు
గడివేముల మండలంలోని గని గ్రామంలో సోమవారం నాడు మంచాలకట్ట టిడిపి నాయకుడు మురళీమోహన్ రెడ్డి గని టిడిపి నాయకులు హర్ష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మరియు పింఛన్దారుల చేతిలో మీదుగా రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరని పింఛన్దారులు వాపోయారు.

సంబంధిత పోస్ట్