ఓటర్ల అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సృజన

607చూసినవారు
ఓటర్ల అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సృజన
నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో ఓటర్ల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ సృజన మంగళవారం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అతి బలమైన ఆయుధం, ఓటు నీ భవిష్యత్తు, నోటు మాటున ఓటు వేయకు- ప్రజాస్వామ్యాన్ని కాటేయకు, ఓటు ప్రజాస్వామ్యానికి పునాది-తప్పకుండా ఓటేద్దాం- ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అంటూ బ్యానరు, ప్లే కార్డులు ప్రదర్శించారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్