భారత స్వతంత్ర సమర వీరుల త్యాగమే
భారత స్వతంత్ర సమర వీరుల త్యాగమే గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ పండగల జరుపుకోవాలని, గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ప్యాపిలీ పట్టణంలోని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ రాజ్ కుమార్ అధ్వర్యంలో మూడు రంగుల పతాకం ఎగురవేసేవారు, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ప్రతి ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు.