నేటి నుంచి శ్రీశైలంలో మహాకుంభాభిషేకం

1044చూసినవారు
శ్రీశైలంలో శుక్రవారం నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం అయినట్లు దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు తెలిపారు. మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పం చేయనున్నారు. 21న శాంతిహోమం, మహా పూర్ణాహుతి, పునరుద్దరించిన ఆలయాల్లో యంత్ర ప్రతిష్ఠ, శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ట, శివాజీ గోపురం పై సువర్ణ కలశ ప్రతిష్ఠ, విమాన, ప్రధాన గోపురాలు, మూలమూర్తులు, ఇతర దేవతామూర్తులకు మహాకుంభాబిషేకం నిర్వహించనున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్