వెలుగోడులో జిల్లా ఎస్పీ కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు

4231చూసినవారు
వెలుగోడులో జిల్లా ఎస్పీ కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు
వెలుగోడు పట్టణంలో బుధవారం పోలీసుల కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసులు ధ్యేయం, ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల భద్రత భరోసా కల్పించేందుకు పోలీసు కావతు నిర్వహించము అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు

సంబంధిత పోస్ట్