వ్యవసాయ బోర్లకు బిగించిన కరెంటు మీటర్లు ధ్వంసం

2581చూసినవారు
ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామ శివారుల్లోని రైతు పొలాల్లో వ్యవసాయ బోర్ల వద్ద బిగించిన కరెంటు మీటర్లను గురువారం సీపీఐ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కరెంటు మీటర్ల వలన రైతులకు నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేతులు కలిపి రైతుల ప్రయోజనాలను కాలరాస్తుందని సీపీఐ నాయకులు రంగన్న, భాస్కర యాదవ్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్