పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లా తారాగఢ్ గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ చిరుతపులి అడవిలో మద్యం తయారు చేస్తున్న చోటికి వెళ్లి పచ్చి మద్యం తాగింది. దీంతో అడవిలోని జనం చిరుతపులితో నవ్వుతూ ఆడుకుంటున్నారు. మద్యం మనిషిని సింహంగా మారుస్తుంది అనుకునే వారు. మద్యం తాగిన చిరుతపులి గొర్రెగా ఎలా మారిందో మీరే చూడండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.