ఏపీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి జోస్యం

1077చూసినవారు
ఏపీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి జోస్యం
ఏపీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 2019 నుంచి సర్వేలు చెప్పడం మానేశానని చెప్పుకొచ్చారు. గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నాడీ తెలుసుకునే వాడినని, కానీ ఇప్పుడు రాజకీయాల్లో లేనన్నారు. జూన్ 4న ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్