స్థల వివాదం.. కర్రలు, రాళ్లతో దాడి (వీడియో)

77చూసినవారు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో బంధువుల మధ్య స్థల వివాదం నెలకొంది. ఇళ్ల మధ్యలో ఉన్న స్థలం కోసం సొంత బంధువులు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారు సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్