మదనపల్లె ఘటన.. విచారణకు సీఎం ఆదేశం

67చూసినవారు
మదనపల్లె ఘటన.. విచారణకు సీఎం ఆదేశం
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు రికార్డులు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలిసి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన గంటల ముందే ఇలాంటి ఘటన జరగడంతో పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్