శ్రీసత్యసాయి జిల్లాలో వ్యక్తి హత్య

67చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లాలో వ్యక్తి హత్య
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు శివారులో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ఆలయంలో నిద్రిస్తుండగా చిన్న అంజప్ప, గంగాధర్ మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో టవల్‌తో గొంతు బిగించి చిన్న అంజప్పను గంగాధర్ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్