బీజేపీలో జనసేన విలీనం... ఈ ప్రచారంలో నిజమెంత!

72చూసినవారు
బీజేపీలో జనసేన విలీనం... ఈ ప్రచారంలో నిజమెంత!
ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చంద్రబాబు ఆరోపిస్తే ఆ మొత్తం వ్యవహారాన్ని పీక్స్‌కి తీసుకెళ్లింది మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇది ఇలా ఉంటే పవన్ ప్లస్ బీజేపీ 2029 నాటికి ఏపీతో పాటు దక్షిణాదిన బలపడేలా కొత్త వ్యూహం రచిస్తున్నాయని అంటున్నారు. బీజేపీ అజెండాతో సౌత్ ఇండియాలో ఆ పార్టీకి ఒక బ్రాండ్‌గా మారేందుకు పవన్ సిద్ధం అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో జనసేన విలీనం ప్రచారం ముందుకు వచ్చిందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్