బీజేపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి వేస్తామంటున్నారని అన్నారు. దేశం గర్వించదగ్గ మేధావి బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారంటూ మంత్రి సురేష్ ఆరోపించారు. దళిత జాతిని తొక్కేస్తారు.. మైనార్టీలకు మద్దతు ఉండదు.. బ
ీజేపీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన హెచ్చరించారు.