ఏపీలో త‌ప్పిన రైలు ప్ర‌మాదం

68చూసినవారు
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ బోగీలో మంట‌లు చెలరేగాయి. వేగంగా వెళ్తున్న గూడ్స్ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన గూడ్స్ గార్డ్ గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. బొగ్గు లోడ్ తో కోయంబత్తూరుకు గూడ్స్ రైలు వెళ్తున్న‌ట్లు సమాచారం. ఎండ తీవ్రతకు బోగీలో ఉన్న బొగ్గుకు నిప్పు అంటుకుందా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్