ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి

79చూసినవారు
ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
ఉల్లి ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి 6 పొరుగు దేశాలకు 99,500 టన్నుల ఉల్లి ఎగుమతులకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం కలగనుంది. దీంతో పాటు మిడిల్ ఈస్ట్, మరికొన్ని ఐరోపా దేశాలలో ఎగుమతి మార్కెట్ల కోసం 2,000 టన్నుల తెల్ల ఉల్లి ఎగుమతులకు కూడా కేంద్రం అనుమతించింది.

సంబంధిత పోస్ట్