ఆ రోజున వారి అకౌంట్లోకి డబ్బులు

329380చూసినవారు
ఆ రోజున వారి అకౌంట్లోకి డబ్బులు
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి వారం రోజులు ఈ పథకం ఉత్సవాలు జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.18,750 జమ చేస్తుంది. కాపులు, ఓసీలు ఈ పథకానికి అర్హులు కాదు. 3 ఎకరాల తడి, 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్