సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)

63చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ కానిస్టేబుల్‌.. గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు. లక్నోలో అజయ్ కుమార్ (45) అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుమార్‌కు గుండెపోటు వచ్చింది. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుల్ సూరజ్ గుప్తా వెంటనే గమనించి సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్