ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి

73చూసినవారు
ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి
ఆదోని మండలం మండగిరి పంచాయతీ పరిధిలోని గృహ నిర్మాణ సముదాయాన్ని ఇంటి నిర్మాణాల పురోగతులపై అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం నిర్మాణాలలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, తహశీల్దారు శివరాముడు, గృహ నిర్మాణ శాఖ ఏ. ఈ శివ మూర్తి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్