సమస్యలపై దృష్టి సారించండి

78చూసినవారు
సమస్యలపై దృష్టి సారించండి
ఆదోని మండలం కపటి గ్రామంలో సీసీ రహదారులతో పాటు, డ్రైనేజీలు నిర్మించాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రాజేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదని, అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్