గ్రామాల అభివృద్ధే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

68చూసినవారు
గ్రామాల అభివృద్ధే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. ఆదివారం సి. బెళగల్ లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. తుంగభద్ర నది నుంచి సి. బెళగల్ చెరువుకు సాగునీరు మళ్లింపు చేపట్టాలని, అదేవిధంగా రోడ్లు మరమ్మతులు చేయించాలని మండల కన్వీనర్ గోవింద్ గౌడ్ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని కోరారు. ఆధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్