ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

74చూసినవారు
18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులంతా ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూడూరు తహసీల్దార్ రామాంజనేయులు అన్నారు. మంగళవారం గూడూరులోని వెలుగు కార్యాలయంలో బీఎల్వీలతో తహసీల్దార్ రామాంజనేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామాంజనేయులు మాట్లాడారు. బుధవారం నుంచి అక్టోబరు 18 వరకు బీఎల్వీలు ఇంటింటికీ వెళ్ళి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతారన్నారు.

సంబంధిత పోస్ట్