డ్రైనేజీ కాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జయసూర్య

79చూసినవారు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలోని డ్రైనేజీ కాల్వ పనుల ఎమ్మెల్యే జయ సూర్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పని వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన మెటీరియల్ తో పని చేపట్టాలని, నాణ్యత లోహం లేకుండా చూడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, సున్నంపల్లి శ్రీను, పెద్దరాజు, చిన్న రాజు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్