తెనాలి ఎమ్మెల్యేను కలిసిన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య

68చూసినవారు
తెనాలి ఎమ్మెల్యేను కలిసిన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు గిత్త జయసూర్య 2వ రోజు బుధవారం విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. అనంతరం తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు నాయకులు గిరీశ్వర్ రెడ్డి, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్