ప్రత్యేక యాప్‌ ద్వారా పెట్టుబడి సాయం: మంత్రి

62చూసినవారు
ప్రత్యేక యాప్‌ ద్వారా పెట్టుబడి సాయం: మంత్రి
AP: భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరి రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులకు సాయం అందించే విషయంలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్