బ్రాహ్మణుల ఆశీస్సులు అందుకోవడం అదృష్టం

72చూసినవారు
నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం చిన్న దేవలాపురం గ్రామంలో పురోహితులు పెద్దయ్య శేషయ్య శర్మ, వారి తల్లి పెద్దయ్య సుబ్బమ్మ 101 సంవత్సరాలు బ్రాహ్మణులను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పలకరించి ఆశీస్సులు అందుకోవడం అదృష్టంగా బావిస్తున్నామని అన్నారు. తన కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీస్తుందని ఎన్నికల ప్రచార నిమిత్తం మీ గ్రామానికి వచ్చామని అన్నారు.

సంబంధిత పోస్ట్