15 మంది ప్రధానులలో.. సౌత్‌ నుంచి ఇద్దరే పీఎంలు

50చూసినవారు
15 మంది ప్రధానులలో.. సౌత్‌ నుంచి ఇద్దరే పీఎంలు
76 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకు 15 మంది ప్రధానులుగా పనిచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ అత్యధికంగా 16 ఏళ్ల 286 రోజులపాటు ప్రధానిగా సేవలందించారు. అత్యల్పంగా గుల్జారీలాల్ నందా 26రోజులపాటు 2 దఫాల్లో తాత్కాలిక ప్రధానిగా కొనసాగారు. 29 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల నుంచే ప్రధానులు ఎన్నిక కావడం గమనార్హం. ఉత్తరాది నుంచి 13 మంది పీఎంలుగా పనిచేయగా, దక్షిణాది నుంచి కేవలం ఇద్దరే ప్రధానులుగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్