వారికి రూ.4 వేల పెన్షన్.. అప్పటి నుంచే?

107643చూసినవారు
వారికి రూ.4 వేల పెన్షన్.. అప్పటి నుంచే?
ఏప్రిల్ నుంచే రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లబ్ధిదారులు తీసుకునే రూ.3 వేలకు అదనంగా వెయ్యి రూపాయల చొప్పున జులై నుంచి ఇచ్చే పెన్షన్‌లో కలిపి అందిస్తానన్నారు. రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప.గో. జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో చంద్రబాబు ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్