శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో వైభవంగా గణనాదుల నిమజ్జనం

73చూసినవారు
శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో వైభవంగా గణనాదుల నిమజ్జనం
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 5 రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులు కృష్ణమ్మ ఒడిలోకి చేరారు. దాదాపుగా 30కి పైగా విగ్రహాలను ఆయా గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీశైలం డ్యామ్ వద్ద బుధవారం కృష్ణా నదిలో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. ఆటల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. శ్రీశైలం సీఐ ప్రసాద రావు సిబ్బందితో బందోబస్తును పర్వేక్షించారు.

సంబంధిత పోస్ట్